సీసీ రోడ్డు పనులకు భూమి పూజ జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం

 పెంచికల్ పేట్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 10వ వార్డు 8వ వార్డు యందు 10 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మి-రవి, కమాన్ పూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పెంచికల్ పేట్ గ్రామ సర్పంచ్ కొండ వెంకటేష్, ఉప సర్పంచ్ లింగాల కుమార్, వార్డు సభ్యులు ఎద్దు రాజయ్య, చిమ్మనవేన మల్లేష్, గోసిక స్వామి, చొప్పరి రాధ- శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు గొడిశెల సంపత్, అనిల్ గౌడ్, బైరీ అంజయ్య, భూతపల్లి కిట్టు, కమ్మటి సాయి, పిడుగు ఓదెలు, దొంతుల రాజయ్య, నర్సయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.