సురక్షితంగా వస్తున్న ప్రకాశం, కడప జిల్లాల వాసులు

ఢిల్లీ : ప్రకాశం జిల్లాకు చెందిన 81 మంది చార్‌ధామ్‌ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు అక్కడి నుంచి స్వస్థలానికి తిరుగుప్రయాణమయ్యారు. కడప జిల్లాకు చెందిన పదిమందితో పాటు మొత్తం 32 మంది తెలుగువాళ్లు హరిద్వార్‌ నుంచి ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం.