సెప్టెంబర్లో అమెరికా పర్యటించనున్న ప్రధాని
న్యూఢిల్లీ, జనంసాక్షి: ప్రధాని మన్మోహన్సింగ్ సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించనున్నారు. అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టనున్నారు. మన్మోహన్ వాషింగ్ఘన్తో పాటు న్యూయార్క్లో పర్యటిస్తారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశానికి హాజరవుతారు.