సేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదంసేవాలాల్ జయంతి  వేడుకలలో విషాదం

రుద్రూర్ (జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్  ఫారం గ్రామంలో   విషాదం చోటుచేసుకుంది, సేవాలాల్ జయంతి సందర్బంగా సేవాలాల్ జెండా ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు పైన వున్నా కరెంటు తీగలు జెండా ఇనుప వైపుకి తగిలి  సుభాష్ (29) అను వ్యక్తి మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మృతుని అన్న పిర్యాదు మేరకు ఎస్సై రవీందర్  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు