సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదు

రక్షణ మంత్రి అంటోనీ

ఢిల్లీ : మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని వినియోగించే ప్రతిపాదన లేదని రక్షణ మంత్రి ఎ.కె. అంటోనీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ సంఘటనపై మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.