సోనియాతో డీ శ్రీనివాస్‌ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి, శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.