సోనియాతో భేటీ అయిన ఉపముఖ్యమంత్రి
న్యూఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. సీఎం కిరణ్కుమార్రెడ్డి వ్యవహార శైలి, డీఎల్ బర్తరఫ్ తదనంతరం సరిణామాలపై ఆయన సోనియాకు వివరించనున్నట్లు సమాచారం.