సోనియాతో మంత్రి రఘవీరా భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యుక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ పటిష్టత కోసం చర్యలు తీసుకోవాలని మంత్రి రనఘవీరా అధినేత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.