సోనియాతో ముగిసిన సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాలపై నేతలు చర్చించారు.