సోనియాను కలిసిన గులాం నబీఆజాద్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీఆజాద్‌ కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టిన ‘చలో అసెంబ్లీ ‘పై చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర పరిస్థితులపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం.