స్పాట్ఫిక్సింగ్ కేసులో ఐదుగురికి 4 వరకు రిమాండ్
న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐసీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు మాజీ క్రికెటర్లు సహా ఐదుగురికి ఢిల్లీ న్యాయస్థానం జూన& 4 వరకు రిమాండ్ విధించింది. ఇద్దరు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.