స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. గురునాథ్, నటుడు విందూతో సహా మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ముంబయి,(జనంసాక్షి): ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. గురునాథ్, నటుడు విందూతో సహా మరో ముగ్గురు బుకీలకు ముంబయి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.