హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర

న్యూఢిల్లీ : అవినీతి పోరాటం చేస్తున్న సామాజికవేత్త అన్నా హజారే నాలుగో విడత జనతంత్ర యాత్ర ప్రారంభంకానుంది. ఈనెల 23న ఉత్తరప్రదేశ్‌లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.