హర్షకుమార్‌ సాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

విశాఖపట్నం : అమలాపురం ఎంపీ హర్షకుమార్‌ పై నాన్‌ మెయిలాముల్‌ ఆరెస్ట్‌ వారెంట్‌ను విశాఖ నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ కోర్టు మంగళవారం జారీచేసింది. 2004 లో విశాఖ ఉడా చిల్డ్రన్స్‌ థియేటర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో హర్షకుమార్‌, ఆయను అనుయాయులు తనపై దాడి చేశారని కృష్ణణ్‌స్వరుప్‌ అనే వ్యక్తి అప్పట్లో పోలిసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణకు హరషకుమార్‌ హజారుగాక పోవాడంతో న్యయమూర్తి నాన్‌ బెయిలాముల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేవారు.