హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళనకు ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌:హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం రూ.300 కోట్లతో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విడుదల చేసింది.ఐదెంచెల విదానంతో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించింది.హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన కోసం సలహలు,సూచనలు ఇవ్వాల్సిందిగా హెచ్‌ఎండీఏ ప్రజలను కోరింది.