హెడ్లీ సహా నిందుతలందరికీ ఉరిశిక్ష విధించాలి : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : ముంబయి దాడుల కేసులో డేవిడ్‌ హెడ్లీ సహా నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలన్నదే తమ అభిమతమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. షికాగో న్యాయస్థానం ఉగ్రవాది హెడ్లీకి 35 ఏళ్ల జైలు శిక్ష విధించడంపై హోంశాఖ కార్యదర్శి స్పందించారు. ఈకేసులో నిందితులందరికీ ఉరిశిక్షే సరైనదని వ్యాఖ్యానించారు.