10న ఎంపి బండాకు సన్మానం

వరంగల్‌,జూన్‌6(జ‌నం సాక్షి): ఈ నెల 10న రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌కు ఆత్మీయ సన్మానాన్ని నిర్వహించానున్నారు. ముదిరాజ్‌ సభ్యలుఉ అంతా హాజరై సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు ప్లలెబోయిన అశోక్‌ పిలుపునిచ్చారు.ఈ నెల 10న ఉదయం 11 గంట లకు విష్ణుప్రియగా/-డ్గం/న్‌లో జరిగే ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముదిరాజ్‌ బిడ్డలందరు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.