1060 కిలోల గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

విశాఖ: జిల్లాలోని రోలుగుంట మండలం నిండుగొండ వద్ద 1060 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న జీవును స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్టు చేశారు. మరో 9 మంది నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.