12ఫార్మాసంస్థల మూసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో నిబందనలు పాటించని 12ఫార్మా కంపెనీలను మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. మందుల తయారీలో కాలుష్య నిబంనదనలను పాటించనందున కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకున్నట్టు సమాచారమందింది.