లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం 12.45 కి సమావేశమైన లోక్‌సభలో తిరిగి గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో స్పీకర్‌ మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు.