నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 21 మందికి జీవితఖైదు

ముంబయి: రామ్‌ నారాయణ గుప్తా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో ముంబయి కోర్టు 21 మందికి జీవిత ఖైదు విదిస్తూ తీర్పు ఇచ్చింది.