21 నుంచి మే 10 వరకు బడ్జెట్ సమావేశాలు
ఢిల్లీ : ఈ నెల 21 నుంచి మే 10 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, 26న రైల్వే బడ్జెట్, 28న సాధారణ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో జస్టిన్ వర్మ నివేదిక ఆధారంగా లైంగిక వేధింపుల బిల్లు అమలుకు అర్డినెన్స్ అంశంపై చర్చించనుంది.