వలిగొండ జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 14 మండల పరిధిలోని రేడ్ల రేపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బందారపు బిక్షపతి అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇందూరు విద్యాసంస్థల చైర్మన్ రేపాక ప్రదీప్ రెడ్డి స్వగ్రాహానికి విచ్చేసి ఆయన కుటుంబాన్ని ఓదార్చి నేనున్నానని ధైర్యం చెబుతూ భౌతిక దేహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ మదన్ మాద లావణ్య శంకర్ గౌడ్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సిబ్బంది సామి దొడ్డి బిక్షపతి వేముల నాగరాజు గాడి పెళ్లి రమేష్ కందుల లింగస్వామి దేశ బోయిన నరసింహ కందుల అంజయ్య జివ్వగాని నరసింహ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
- మోదీ నిర్లక్ష్యం వల్లే ఉగ్రదాడి
- నేడు దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
- కొడంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
- ఇరాన్ పోర్టులో పేలుడు శబ్దం 50 కి.మీ. దూరం వినిపించింది: ఇరాన్ మీడియా
- కస్తూరి రంగన్కు ప్రధాని మోదీ నివాళి.. దేశానికి ఆయన సేవలు చిరస్మరణీయం
- బీఆర్ఎస్ ఏకైక ఎజెండా తెలంగాణే.. 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే మా నిబద్ధత: కేటీఆర్
- కేసీఆర్ స్పీచ్పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
- భారత్, హిందువులపై మరోసారి విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్
- ఉగ్రదాడి దోషులను వదిలిపెట్టం: నరేంద్ర మోదీ
- మరిన్ని వార్తలు