జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు.
శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవా సంఘం కొడంగల్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొడంగల్ పట్టణ శివారులోని సిద్దనోంపు దగ్గర సేవాలాల్ ఘడ్ వద్ద సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కొడంగల్ పట్టణం లోని వినాయక చౌక్ నుండి.అంబేద్కర్ కూడలి వరకు డప్పుల దరువు మరియు సాంప్రదాయ నృత్యాల తో. గిరిజన సంఘాల భారీ ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
- విద్యుత్ షాక్ తో వెంకటేష్ గౌడ్ మృతి….
- రాష్ట్రంలో మరో ప్రమాదం
- అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్
- 150 ఏళ్లు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం
- మీసేవ కేంద్రాల్లో జిరాక్స్ ల పేరుతో నిలువు దోపిడి
- ‘హస్తమే’ ఆధిక్యం
- ప్రాణం తీసిన బీడీ
- పసికందుకు సరిపడా పాలు లేని తల్లులు
- అక్రమంగా తరలించిన సిమెంట్ స్వాధీనం
- మరిన్ని వార్తలు



