జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు.
శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవా సంఘం కొడంగల్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొడంగల్ పట్టణ శివారులోని సిద్దనోంపు దగ్గర సేవాలాల్ ఘడ్ వద్ద సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కొడంగల్ పట్టణం లోని వినాయక చౌక్ నుండి.అంబేద్కర్ కూడలి వరకు డప్పుల దరువు మరియు సాంప్రదాయ నృత్యాల తో. గిరిజన సంఘాల భారీ ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు