జనం సాక్షి, కొడంగల్ (ఫిబ్రవరి 15): వికారాబాద్ జిల్లా కొడంగల్ పురపాలక కేంద్రం లో బుధవారం గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 284 వ జయంతి ని గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు.
శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహా రాజ్ సేవా సంఘం కొడంగల్ నియోజకవర్గం వారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొడంగల్ పట్టణ శివారులోని సిద్దనోంపు దగ్గర సేవాలాల్ ఘడ్ వద్ద సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కొడంగల్ పట్టణం లోని వినాయక చౌక్ నుండి.అంబేద్కర్ కూడలి వరకు డప్పుల దరువు మరియు సాంప్రదాయ నృత్యాల తో. గిరిజన సంఘాల భారీ ర్యాలీ నిర్వహించారు.
తాజావార్తలు
- ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
- గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
- మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
- బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలి
- కేసీఆర్ క్రికెట్ కప్ టార్నమేట్ ప్రారంభం
- ప్రభుత్వ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- తెలంగాణ గాయకుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ,మాజీ ఎమ్మెల్యే
- జగిత్యాలకు బయల్దేరిన కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు సస్పెన్షన్
- మరిన్ని వార్తలు


