24 పైసలు పెరిగిన రూపాయి విలువ

ముంబయి: మార్కెట్‌ ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి విలువ 24 పైసలు పెరిగింది. డాలర్‌తో పోలీస్తే రూపాయి మారకం విలువ రూ. 59.41గా నమోదైంది.