30కిలోల పేలుడు పదార్థాలను వాడిన మావోయిస్టులు

`ఫొరెన్సిక్‌ నివేదికలో వెల్లడి
రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మారణకాండపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేతలపై దాడిలో 27 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలను మావోయిస్టులు వాడినట్లు ఫొరెన్సిక్‌ నివేదికలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు.