సుప్రీంను ఆశ్రయించిన కరుణానిధి సతీమణి

ఢిల్లీ,(జనంసాక్షి): 2 జీ కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింంపు ఇవ్వాలని కరుణానిధి సతీమణి దయాళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2జీ కేసులో ఆమె సాక్షిగా ఉన్నసంగతి తెలిసిందే.