దిగ్విజయ్సింగ్తో ఓయూ విద్యార్థి ఐకాస భేటీ
ఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్రట& వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్సింగ్తో విద్యార్థి ఐకాస భేటీ అయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఇచ్చే నివేదికపై కోర్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తెలంగాణ అంశంపై నిర్ధిష్ఠ కాల పరిమితి లేదని వాఖ్యానించారు.