షిర్డీలో ఆటోను ఢీకొన్న ప్రైవేట్‌ బస్సు

మహారాష్ట్ర,(జనంసాక్షి): ఆటోను ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గారయాలు అయ్యాయి. ఈ ప్రమాదం షిర్డీలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.