ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

కర్ణాటక: చిక్‌మగళూరు జిల్లా తరికెరలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన వారుగా గుర్తించారు.