బుద్ధగయ పేలుళ్లు మా పనే: ఇండియన్‌ ముజాహిద్దీన్‌

బీహార్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుద్ధగయలోని మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు తమ పనేని ఇండియన్‌ ముజాహిద్దీన్‌ ప్రకటించింది. మహబోధి అలయ ప్రాంగణంలో గత అదివారం వరుస పేలుళ్లు సంభవించిన వషయం తెలిసిందే. బీహార్‌ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం బాంబుపేలుళ్ల కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌.ఐ.ఎ) అప్పగించింది.