మహాబోధి ఆలయాన్ని సందర్శించనున్న సోనియా, షిండే

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ఈరోజు బుద్ధగయ లోని మహాబోధి అలయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల మహాబోధి అలయంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈనేపథ్యంలో సోనియా, షిండే అలయాన్ని పరిశీలించనున్నారు.