సజ్జన్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీ: 1984 సిక్కుల వూచకోత కేసులో సజ్జన్‌ కుమార్‌ను నిర్దోషిగా విడిచిపెట్టడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈమేరకు నోటీసులు జారీ చేసింది.