నేను సమైక్యవాదినే పలికి మంత్రి శత్రుచర్ల

విజయనగరం: అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తూ మార్గమధ్యంలో విజయనగరం జిల్లా పూసపాటిరేగలో అగారు. ఈ సందర్భంగా అయన పూసపాటిరేగలోని కార్యకర్తలను కలిసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను సమైక్యవాదినేనని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పేర్కొన్నారు.