స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): ఇవాళ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. 350 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 105 పాయింట్ల లాభంతో నిఫ్టీ కొనసాగుతుంది. రూపాయి స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 59.32.