కేవీపీ నివాసంలో సీమాంధ్ర నేతల భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు, నాయకులు సమావేశ మయ్యారు. కాసేపట్లో వీరంతా దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ కానున్నారు.