పౌర విమానాయ సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గ ఆమోదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పౌర విమానయాన సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ఐటీడీసీ, స్టేట్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాయ్‌బరేలిలో రాజీవ్‌గాంధీ జాతీయ విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని మనీష్‌ తివారీ తెలిపారు.