నీటితో నిండిన గోదావరి నది
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజి నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో దవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజి నుంచి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.