దిగ్విజయ్సింగ్తో తెలంగాణ ప్రజాప్రతినిధుల భేటీ
ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్తో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి జానారెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు దిగ్విజయ్సింగ్తో సమావేశమైన వారిలో ఉన్నారు.