దిగ్విజయ్‌ను కలిసిన సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ను సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస నేతలు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ సందర్భంగా ఐకాస నేతలు దిగ్విజయ్‌ను కోరారు.