మూడున్నరకు కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): ఇవాళ జరగాల్సిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ భేటీ సమయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3:30 గంటలకే సమావేశం కానుంది. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు కోర్‌కమిటీ జరుగుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.