ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచనామా

తమిళనాడు: ఇళవరన్‌ మృతదేహానికి మరోసారి పంచానామా జరపాలని మద్రాస్‌ హైకోర్టు అదేశించింది. ధర్మపురిలో కులాంతర వివాహం చేసుకున్న ఇళవరన్‌ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇళవరన్‌ మృతిపై శవపంచనామా నిర్వహించిన వైద్యులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు అదేశాలు జారీ చేసింది.