రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి

ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో పునరావాస కార్యకలాపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఎస్‌డీఎంఏను సుప్రీం కోర్టు కోరింది.