నివాసానికి చేరుకున్న ఆజాద్, కిరణ్, బొత్స
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.
ఢిల్లీ: కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి , పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు.