ఉత్తరాఖండ్లో పర్యటించన్ను ఎన్హెచ్ఆర్సీ బృందం
డెహ్రాడూన్,(జనంసాక్షి): జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తరపున ఓ బృందం ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఎన్హెచ్ఆర్సీ సభుల బృందం ఉత్తరాఖండ్లో పర్యటించి అక్కడ నిర్వహిస్తున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించనుంది.