మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

శ్రీశైలం,(జనంసాక్షి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెకు దేవస్థానం ఈవో చంద్రశేఖర్‌ అజాద్‌ అలయ అధికారులతో స్వాగతం పలికారు.