తెలంగాణ అంశంపై చర్చ

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్ధన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.