పార్లమెంట్‌ సమావేశానికి ముందే చర్చ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పార్లమెంట్‌ సమావేశాల కంటే ముందే రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది తెలిపారు. ఈ సమావేశాల్లో తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు.