దిగ్విజయ్‌సింగ్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశానికి నిన్న జరిగిన కోర్‌ కమిటీ పరిమాణాలను, రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ ముగిసిన అనంతరం రాష్ట్రపతిని సీఎం కలవనున్నారు.