రాష్ట్రపతి ప్రణబ్‌తో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.